బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందని, ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డ�
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ నాయకులలో ఒక వర్గం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దవాలేకు మద్దతు ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్ బాగాలేదని, బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో
కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం), గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రెండు రోజల క్రితం తనను ‘కేర్ టేకర్ గవర్నర్'గా పేర్కొన్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోవిందన్న�
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించార
న్యూఢిల్లీ: షహీన్భాగ్లో బుల్డోజర్లతో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని ఇవాళ సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేస