సిక్కిం వరదల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్కు ఆదివారం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Nizamabad | నిజామాబాద్ పోలీసు కమిషనర్గా వి.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
CP Satyanarayana: ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించే, సరఫరా చేసే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీ సత్యనారాయణ హెచ్చరించారు. పీ�
Bandi Sanjay | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 317 జీవో పేరుతో ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. అయితే కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చ
కరీంనగర్ : కొవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న యంత్రాంగం బుధవారం నుండి ఏవరైనా ఫేస్ మాస్క్ లేకుండా
మంచిర్యాల : గుట్కా అక్రమ నిల్వలపై మంచిర్యాల జిల్లా జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా రామగుండం సీపీ సత్యనారాయణ వ
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుం�