పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డ
రేంజర్ పోలీస్ స్టేషన్ ను సీపీ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల�
NIZAMABAD CP | వినాయక నగర్, మార్చి 28 : శాంతి భద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు.
Budda Venkanna | ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో అప్పటి వైసీపీ పాలనలో ఉన్న డీజీపీ, విజయవాడ సీపీని విచారణ చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.
నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోర�
అకాల వర్షాలతో పాటు వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణాల పరంగా ప్రమాదాల నివారణకు వెస్ట్జోన్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంల�