న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
రాష్ట్రంలో 412 పాజిటివ్ కేసులు 3,151కి చేరిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సోమవారం 68,171 కరోనా పరీక్షలు చేయగా.. 412 పాజిటివ్ కేసులు నమోద�
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నుంచి కొవిడ్ -19 వ్యాక్సిన్ల సరఫరా జూలై-ఆగస్టు నాటికి పెరిగే అవకాశం ఉన్నదని నితీ ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మీడియాతో ఈ విషయాన్ని తెలిపార
లండన్ : వృద్ధుల్లో కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ 80 శాతం సామర్ధ్యం కలిగిఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ వాడకంతో బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరగబోదని కంపెనీ స్పష్టం చేసింది. అమెరికాలో ఆస్ట�
జమైకా: వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ఇండియాకు థ్యాంక్స్ చెప్పాడు. కోవిడ్ టీకాలను ఇటీవల జమైకాకు భారత్ సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో గేల్ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ప్రధ�
రాంచీ: కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఒక వైద్యుడికి వైరస్ సోకింది. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడికి కరోనా పాజిటివ�
వాషింగ్టన్: ప్రపంచంలో తొలి శిశువు కరోనా యాంటీబాడీలతో జన్మించింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 36 వారాల గర్భిణీ మోడరనా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. మూడు వారాల తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అ�
న్యూఢిల్లీ: కరోనానే కాదు దానిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు కూడా ఇప్పుడు దేశానికి కొత్త సవాలును విసురుతున్నాయి. కరోనా టెస్టులు, చికిత్స, క్వారంటైన్ల వంటి చర్యల కారణంగా దేశంలో రోజుకు 146 ట�
సామూహిక రోగనిరోధకత వైపు హైదరాబాద్ నిర్లక్ష్యం వహిస్తే మహారాష్ట్ర పరిస్థితి ఉత్పన్నం సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరిక హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కొవిడ్ మహమ్మారిని
హైదరాబాద్: ఆస్ట్రాజెన్కా తయారు చేస్తున్న కోవిడ్ టీకాను తీసుకుంటే.. ఆ పేషెంట్లలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో యూరోప్లోని కొన్ని దేశాల్లో ఆ టీకా వినియోగా
ముంబై: టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్న