రియో డి జనారో: బ్రెజిల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఆ దేశ త్రివిధ దళాధిపతులు రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్రణలో అధ్యక్షుడు బొల్సనారో విఫలం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ
ప్రైవేటులో కొవిడ్ వ్యాక్సినేషన్లో తొలిస్థానం రాష్ట్రంలో 49.39% టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ వెల్లడి వచ్చే నెల నుంచి 2,200కు పెరుగనున్న కేంద్రాలు హైదరాబాద్, మా�
న్యూఢిల్లీ : కొవిడ్-19 నియంత్రణకు భారత్లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వాట్సాప్ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్�
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 33,930 నమూనాలను పరీక్షించగా, 403 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమా�
ఖాట్మండు: భారత్ ఆర్మీ నుంచి నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్ సోమవారం అందింది. ప్రత్యేక విమానం ద్వారా న్యూఢిల్లీ నుంచి లక్ష డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను ఖాట్మండులోని నేపాల్ ఆర్మీకి చేరుక�
జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చ
మేడ్చల్ : కరోనా మళ్లీ విజృంభిస్తుంది.. వ్యాధిలో తీవ్రత తగ్గినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ముప్పు తప్పదని
మరో 25 లక్షల మందికి మహమ్మారి సోకే ప్రమాదం లాక్డౌన్తో వైరస్ కట్టడి కుదరదు వేగవంతమైన వ్యాక్సినేషనే మార్గం ఎస్బీఐ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో ముగియబ�