హైదరాబాద్: ఆసియా-పసిఫిక్ దేశాలకు సుమారు వంద కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేయాలని క్వాడ్లో భాగమైన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నిర్ణయించాయి. భారీ మొత్తంలో కరోనా టీకాలు ఉత్పత్తి చ�
లండన్ : ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టే ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఐరోపా యూనియన్ వైద్య నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆక్
ముంబై: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే ఇవాళ కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్
కోపెన్హాగన్ : రక్తం గడ్డకడుతున్నదన్న భయం కారణంగా ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఆరు దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది తమ శరీరంలో రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫి
కొచ్చి: సినీ నటుడు మోహన్ లాల్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. మోహన్ లాల్ తొలి డోసు టీకాను తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప
న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్న వైమానికి సిబ్బంది టీకా అనంతరం 48 గంటలపాటు విధులుగా అన్ఫిట్గా పరిగణించబడుతారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టంచేసింది. ఈ మేరకు డీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య సిబ్బంది ఆయ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ ప�
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకున్నారు. నగరంలోని అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. మెడ
ధర్మశాల: బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కో�