ధర్మశాల: బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కో�
పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామాని
హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కే క
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎయిమ్స్ వైద్యశాల నర్సు పీ నివేద.. ప్రధానికి టీకా ఇచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవా�