న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండలోని జర్నలిస్టులందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జర్నలిస్టులు కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్ అని సీఎం తీరత్ సింగ్ రావత్ అభివర్ణించారు. ‘మహమ్మ�
హైదరాబాద్: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా వల్ల దీర్ఘకాలిక లేదా స్వల్ప కాలిక సమస్యలు ఏమైనా ఉత్పన్నం అవుతాయా అని కూడా కొంద�
లక్నో: టీకా రెండు డోసులు తీసుకున్న సీనియర్ పోలీస్ అధికారికి కరోనా సోకింది. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న ఆయన భార్యతోపాటు, రెండు డోసులు తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ
లండన్: ఆస్ట్రాజెనికా టీకాతో లింకు ఉన్న బ్లడ్ క్లాటింగ్కు సంబంధించి కొత్తగా 25 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆరోపణల నేపథ్యంలో పలు యురోపియన్ దేశాలు ఆస్ట్రాజెనికాపై ఆంక్షలు వ�
పుదుచ్చేరి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు టీకా ఇచ్చారు. పుదుచ్చేరి
చికాగో: ఆస్ట్రాజెనికా టీకా తమకు అవసరం రాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. ఒకవేళ ఆ టీకాకు సీడీసీ నుంచి ఆమోదం దక్కినా.. తమ వద్ద కావాల్�
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కరోనా టెస్టులు పెంచిన ప్రభుత్వం వేగంగా వ్యాక్సిన్ పంపిణీ మాస్క్ మస్ట్ అనే నిబంధనలు జారీ అవగాహన కల్పిస్తూ.. పకడ్బందీ చర్యలు చేపడుతున్న అధికారులు కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న
కేంద్ర రైల్వే శాఖ మంత్రి | కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన ఈ టీకా వేయించుకున్నారు.