న్యూఢిల్లీ: ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వ్యాక్సినేషన్లో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్ల ఎగుమతితో దేశంలో కొరతను సృష్టించారని కేంద్ర సర్కార్పై వి�
అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని కోసం 25 లక్షల కోవిడ్ టీకా డోసులను తమకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం�
కరోనా సెకండ్ వేవ్ వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్సీలో ఆర్టీసీ సిబ్బంది కోసం కొవిడ్ టీకా సెంటర్ను ఆర్టీసీ ఎ
జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కఠినంగా నిబంధనలు 15లోగా యంత్రాంగానికి వ్యాక్సినేషన్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బల్దియా కార్యాలయాల్లో నిబంధనలను కఠినంగా అమలు చే స్తున్నారు. ఇప్పటి వరకు మాస్కు ఉన్న వా
కరోనా టీకాపై ప్రజల్లో అపోహలు తొలగిపోయి అవగాహన పెరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా టీకా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భ
ఇప్పటికే వినియోగంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ మే నెల నుంచి స్పుత్నిక్-వీ టీకా అందుబాటులోకి త్వరలో జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా, ఫైజర్ అన్నీ మంచి సామర్థ్యం ఉన్న టీకాలే అంటున్న నిపుణులు జాన్సన్ అండ్
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
లక్నో: ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా టీకా బదులు కుక్క కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశారు. దీంతో వారు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 70 �
గుర్గావ్: దేశంలో రెండో వేవ్ కరోనా విజృంభణ కలకలం రేపుతున్నది. పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కరోనా టీకాలపై పడింది. దీంతో ప్రజలు �
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు అనుమానం ఉన్నవారు ఐసొలేషన్లో ఉండాలి రోగులకు మెడికల్ కిట్స్ పంపిణీ తీవ్ర లక్షణాలున్నవారు గాంధీలో చేరాలి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు 45 ఏళ్ల నుంచి ఆపై వయస్స
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�
వ్యాక్సిన్లు లేక వారణాసిలో 62% కేంద్రాలు మూసివేత ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నిండుకున్న వ్యాక్సిన్ నిల్వలు నేటి నుంచి ముంబైలో వ్యాక్సినేషన్ బంద్: మేయర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్
న్యూఢిల్లీ: సగటున ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఇండియానే టాప్లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకూ 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్ల�