న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, దానికి తగ్గట్టుగా సిబ్బందిని సమకూర్చి మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ వేగవంతం చేయ�
న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంద�
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. 12 కోట్
మాస్కు | మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ.. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని మంత్రి వేముల సూచించారు.
న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన మెగా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఉదయం 7 గంటలకు వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్�
వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటేనే అది కూడా వైద్యులు సూచిస్తేనే లేదంటే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు రెమ్డెసివిర్ ఔషధం సంజీవని కాదు కరోనాకు అదొక్కటే మందు కాదు రోజుకు యాభై వేల కేసులు వస్తున్న మహారాష్ట్రలో వాడు