కొవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆ రాష్ర్ట బీజేపీ నాయకత్వం
బెంగళూరు: వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏండ్ల వయసు వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు కోటి డోసులను కొనుగోలు చేస్తామని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. తొలి దశ టీకా కార్యక్�
న్యూఢిల్లీ: దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలుసు కదా. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన�
మాదాపూర్, ఏప్రిల్ 21: కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూ
న్యూఢిల్లీ: కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మంది కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అత్యంత వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదే అని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. 13 కోట్ల కోవిడ్
ముంబై: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మూడో దశను ప్రారంభిస్తున్నామని, ఈ దశలో 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది
7.9%- మనదేశ జనాభాలో వ్యాక్సిన్ తీసుకున్నవారు 1.2%- రెండు డోసులు తీసుకున్నవారు ఈ లెక్కన మన దేశంలో నలభై శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి పట్టే సమయం- 2021 డిసెంబర్ రెండోవేవ్ను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం ఘోర
వాషింగ్టన్: అమెరికాలో 16 ఏళ్ల వయసు దాటిన వారు ఇక కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) ఇవాళ పేర్కొన్నది. కరోనా సంక్రమించిన వారు.. లేక ఆరోగ్యం విషమ పరిస్థిత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోం�
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య