న్యూఢిల్లీ: విదేశీ కరోనా వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తున్న మూడు రోజుల్లోపే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమానీ అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు కూడా పాట్నా హాస్పిటల్లో టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకున్న వారిలో డిప్యూటీ సీఎంలు తార్కి�
మహరాజ్గంజ్: ఆ మధ్య ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్నూ ఒకేసారి ఇచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు యూపీలోని మహరాజ్గంజ్లో మరో వింత జరిగింది. ఓ వ్యక్తికి తొలిసారి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు పంపిణీ అవుతున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా వేసుకున్న వారి మొత్తం సంఖ్య 11,11,79,578గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇ�
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని తరిమేయడానికి వచ్చిన సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. ఈ వ్యాక్సిన్ కారణంగా అరుదైన, తీవ్రమైన రక్త�
కరోనా టీకా | వరంగల్ ఎంజిఎంలో కరోనా టీకా రెండో డోసును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారు. ఓపీ రూం నంబర్ 3
హైదరాబాద్: కరోనా వైరస్ టీకాలను దేశ ప్రజలందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా టీకా దేశానికి అవసరం అని, సురక్ష�
కీసర, ఏప్రిల్ 11 : మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలందరూ కరోనా టీకా వేసుకొని కరోనాను తరిమికొట్టాలని కీసర ఎంపీడీవో పద్మావతి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు
కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ | కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల కొవిడ్ టీకాలు పంప
హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడ�