ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నా
China Flights:: చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ పాలసీ.. భారతీయులకు ఇబ్బందిగా మారుతోంది. డ్రాగన్ దేశంలో చదువుకుంటున్న, వ్యాపారం చేస్తున్న వారంతా ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండు ద�
ఓ వైపు సౌత్ కొరియా, చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నా… మరో వైపు శుభ వార్తలు కూడా వస్తున్నాయి. సింగపూర్లో మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తె�
Boris Jhonson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జాతికి క్షమాపణలు చెప్పారు. 2020లో దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్నా డౌనింగ్ స్ట్రీట్ గార్డెన్లో జరిగిన ఓ పార్టీలో
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో తనిఖీలకు, కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్�
Telangana assembly session | తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్ 1 వరకు కొనసా�
ఉస్మానియా యూనివర్సిటీ: రాబోయే వినాయకచవితి పండుగ సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ సూచించారు. గ�
Covid Rules Violation | రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అం�
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కరోనా ఆంక్షల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్పు చేసింది. శనివారం రోజున లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది. కేవలం ఆద
కరీంనగర్ : కొవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న యంత్రాంగం బుధవారం నుండి ఏవరైనా ఫేస్ మాస్క్ లేకుండా
శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.