కరోనా కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 25 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి పువ్వాడ | ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ, మే 9: కరోనా మహమ్మారి జన్యుక్రమాన్ని మార్చుకొంటూ మానవాళిపై విరుచుకుపడుతున్న వేళ దానికి అడ్డుకట్ట వేయడానికి కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ఈ రెండే ప్రధాన ఆయుధాలని వైద్య నిపుణులు అభ�
ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ | ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లె�
ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ఎ
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�