COVID Guidelines | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు కరోనాపై మార్గదర్శకాలు జారీ చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, టీచర్కు కరోనా పాజిటివ్గ�
Covid Guidelines Extended | దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరోసారి మార్గదర్శకాలను పొడిగించింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల
extension of covid guidelines in the state | రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన
న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంటడం, కరోనా థర్డ్ వేవ్పై భయాందోళన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హోమ్ ఐసొలేషన్ నియమాలను సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప�
Strictly enforce COVID-19 guidelines in srisailam | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల దేవస్థానంలో కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ పీ కోటేశ్వర్రావు ఆలయ అధికారులను ఆదే�
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను వచ్చేనెల 30 వరకు కేంద్రం పొడిగించింది. కొన్ని రాష్ర్టాల్లో వైరస్ కేసులు పెరుగుతుండటం, పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
ప్రచారంలో కొవిడ్ మార్గదర్శకాలపై ఈసీ లేఖ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ పంపించేందుకు ఈ నెల 30 వరకు గడువు అంటే ఆలోపు ఉపఎన్నిక నోటిఫికేషన్ లేనట్టే 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలదీ అదే పరిస్థితి! హైదరా
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఆగస్ట్ 31 వరకు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర �
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలను జూన్ 30వ తేదీ వరకు కేంద్రం పొడగించింది.
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్ని
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.