న్యూఢిల్లీ : రానున్న మూడు నెలల్లో భారత్ 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసులను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం తెలిపారు. అక్టోబర్లో 25 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన�
జడ్పీ సీఈవో సుధీర్బాబు దస్తురాబాద్ : గ్రామాల్లో వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు సూచించారు. కొవిడ్ను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహిస్తు
హెల్సింకి: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు మెల్లగా వ్యాపిస్తున్నది. తాజాగా ఫిన్లాండ్లో ఎంయూ వేరియంట్ తొలి కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన దేశాల సంఖ్య 40కి చేరింది. శరీరం రోగనిరోధక ప�
ఇప్పుడు దాని అవసరం ఏమీలేదు మూడో డోసుపై వైద్యనిపుణుల స్పందన ఇది న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. భవిష్యత్లో విరుచుకుపడే కొత్త వేరియ�
కులకచర్ల : గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూ�
AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,174 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా
న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ తలెత్తని పక్షంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో తదుపరి ఏడాది సైతం వృద
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఒక్కరోజులో రికార్డుస్ధాయిలో అత్యధిక టీకా డోసులు పంపిణీ చేసిన క్రమంలో ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,026కు పెరిగింది. తాజాగా 298 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వ�