AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా
ముంబై : కొవిడ్-19 నుంచి దీటైన రక్షణ పొందేందుకు వ్యాధి నిరోధక శక్తి దీర్ఘకాలం కొనసాగేలా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని పలు అభివృద్ధి చెందిన దేశాలు టీకా మూడో డోసును చేపడుతున్నాయి. అభివృద్ద�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గ�
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కల�
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 301 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిట
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు వారీ వైరస్ కేసులు మళ్లీ 20 వేలు దాటాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,182 పాజిటివ్ కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మ�
షాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిప
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,34,786కు పెరిగాయి. తాజాగా 1,248 మంది బాధితులు డిశ్చార్జి అవగా..
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవా లని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించేందుకు రాష్ట్ర ప్రభ�
Umifenovir | ఐదు రోజుల్లోనే కొవిడ్ వైరల్ లోడ్ను తగ్గిస్తున్న ఉమిఫెనోవిర్ | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI) స్వదేశీ ఔషధం ఉమిఫెనోవిర్ (Umifenovir)ను అభివృద్ధి చేసింది. డ్�