న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ తలెత్తని పక్షంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో తదుపరి ఏడాది సైతం వృద
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఒక్కరోజులో రికార్డుస్ధాయిలో అత్యధిక టీకా డోసులు పంపిణీ చేసిన క్రమంలో ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,026కు పెరిగింది. తాజాగా 298 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వ�
AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా
ముంబై : కొవిడ్-19 నుంచి దీటైన రక్షణ పొందేందుకు వ్యాధి నిరోధక శక్తి దీర్ఘకాలం కొనసాగేలా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని పలు అభివృద్ధి చెందిన దేశాలు టీకా మూడో డోసును చేపడుతున్నాయి. అభివృద్ద�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గ�
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కల�
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 301 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిట