TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 248 కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు
ముంబై : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 22 నుంచి సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు అను
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంస హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కట్టడిలో హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ (ఐఐఎల్) కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర పశు సంవర్�
సికింద్రాబాద్ : కార్మికుల కుటుంబాల్లో జీవిత బీమా వెలుగులు నింపుతుందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఇటీవల కొవిడ్తో చనిపోయిన క�
లండన్: కరోనా.. ఈ పేరు చెబితేనే రెండేళ్లుగా ప్రపంచమంతా వణికిపోతోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైరస్కు చాలా కాలంగా అలవాటు ప�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి కేంద్రం అనుమతించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి మ
న్యూఢిల్లీ: కొవిడ్-19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశంసించింది సుప్రీంకోర్టు. ప్రపంచంలో ఏ దేశం చేయని పని ఇండియా చేస్తున్నదన�
మరో ఆరుగురు ఐసోలేషన్లోకి దుబాయ్: ఐపీఎల్లో మరోమారు కరోనా వైరస్ కలకలం రేపింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్బౌలర్ నటరాజన్ వైరస్ బారిన పడ్డాడు. ఈ ఉదయం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నటరాజన్
వాషింగ్టన్: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి బుధవారం ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్రకటన చేయ�
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�