లండన్: కరోనా.. ఈ పేరు చెబితేనే రెండేళ్లుగా ప్రపంచమంతా వణికిపోతోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైరస్కు చాలా కాలంగా అలవాటు ప�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి కేంద్రం అనుమతించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి మ
న్యూఢిల్లీ: కొవిడ్-19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశంసించింది సుప్రీంకోర్టు. ప్రపంచంలో ఏ దేశం చేయని పని ఇండియా చేస్తున్నదన�
మరో ఆరుగురు ఐసోలేషన్లోకి దుబాయ్: ఐపీఎల్లో మరోమారు కరోనా వైరస్ కలకలం రేపింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్బౌలర్ నటరాజన్ వైరస్ బారిన పడ్డాడు. ఈ ఉదయం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నటరాజన్
వాషింగ్టన్: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి బుధవారం ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్రకటన చేయ�
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�
లేమాన్ బ్రదర్స్ తరహా ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కొవిడ్-19లా ప్రపంచానికి చైనా నుంచి మరో ముప్పు వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్
జిల్లా కలెక్టర్ కే.శశాంక మహబూబాబాద్ : జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం వైద్యాధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ కే.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద
TS New Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. తాజాగా 220 మంది బాధితులు డిశ్చార్జి అ�
AP New Covid-19 Cases | ఏపీలో తగ్గిన కరోనా కేసులు | ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 1,142 మంది బాధితులు