Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�
Covid-19 situation | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవి�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్
Night Curfew | గుజరాత్లో ప్రభుత్వం నైట్కర్ఫ్యూను వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 27 నగరాల్లో వైరస్ కట్టడికి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు చేస్తున్నది. కొవిడ్పై
Covid-19 | ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 0.4శాతమే : సత్యేంద్ర జైన్ | దేశ రాజధానిలో కొవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని, పరిస్థితి నియంత్రణలో ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. పాజిట�
Kerala | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆందోళన | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్ నే�
ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. నిర్ణయాలు ఇవే.. | రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. సుమారు ఏడు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘం�
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చ | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల
నేడు కేంద్ర కేబినెట్ భేటీ | కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది.
కరోనా రెండో వేవ్ | తెలంగాణలో జూన్ చివరినాటికి రెండో వేవ్ అదుపులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.1 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.