సోనియా | దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద�
కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష | దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 11 రాష్ట్రాలు, క�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి క్యాబినె