న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రెటరీతో సహా పలువురు సీనియర్ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?