మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెం�
శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
నకిలీ పాస్పోర్టు కేసులో కరీంనగర్కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన జేవియర్ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది.
Imprisonment | ఓ కేసు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించ లేదని ఆరోపిస్తూ గుంటూరు మున్సిపల్ కమిషనర్ (Guntur Muncipal commissinor) కు ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరికి హైకోర్టు సామాజిక సేవకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తీర్పు చెప్పింది.సామాజిక సేవకు స్వచ్ఛందంగా చెల్లిస్తామన్న రూ.లక్షతోపాటు, రూ.2 వేలు
ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మండిపడింది. ఏసీబీ కోర్టుకు సమాచార నిమిత్తం మెమో దాఖలు చేస్తే ఏకంగా క�
చెన్నై: స్కూల్ విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి తల్లిదండ్రులను కోర్టు ఆదేశించింది. అనంతరం కోర్టుకు వచ్చి తమ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని పేర్కొంది. తంజావూరుక�