అనుమతి లేని కళాశాలలు, కోర్సుల్లో చేరొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య విద్యార్థులను మంగళవారం హెచ్చరించింది. ఇలాంటి కాలేజీల్లో చదవడం వల్ల ఎఫ్ఎంజీఈ లైసెన్సింగ్ పరీక్షకు అనర్హులవుతారని తెలిపింద�
రాష్ట్రంలో ఇష్టారీతిన బీటెక్ సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్కు ముందుగా ముకుతాడు వేసే దిశలో కసరత్తు జరుగుతున్నది. డి మాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపు, కోర్ కోర్సుల మూసివేతకు బ్రేకులు వేసే యోచనలో ప్రభ
టీఎస్ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 27,075 సీట్లను భర్తీ చేశారు. ఎంబీఏలో 22,679 సీట్లు, ఎంసీఏలో 4,396 సీట్లు నిండాయి. రాష్ట్రంలో మొత్తం 32,299 సీట్లుండగా, ఇంకా 5,224 సీట్లు మిగి
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా బీఎస్సీ పారామెడికల్ వైద్య, విద్యాకోర్సులు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడ
బీటెక్లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్లకు వెళ్తుంటారు. చివరికి పోటీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు మొదలుపెట్టారు. ఓయూ, కేయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల ఉన్న పోస్టులతో పాటు భర్తీ చేయ�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులకు అదనంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. ఎమర్జింగ్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ�
ఆధునిక కాలంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న రంగాల్లో విద్యావిధానం ప్రముఖమైనది. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన విప్లవం తారా