MLA Rajesh reddy | అ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజీనేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతుల కోసం శాస్త్రవేత్తల సమక్షంలో కిసాన్ మేళా �
అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారినెత్తినే ప్రభుత్వం ‘హస్తం’ పెడుతున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన పదేళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలువగా.. ఇప్పట�
పంటలు చేతికి వస్తే రైతులకు ఆనందం కలుగుతుంది. కానీ జిల్లాలోని పత్తి రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొన్నది. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురేగి తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు క�
జిల్లాలో పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి పంట కోతలు ప్రారంభమైనా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యలేదు. దీంతో రైతులు తాము పండించిన పత్తిని మిల్లర్లకు అమ్
గతేడాది దిగుబడి లేక దిగాలు చెందిన రైతన్నకు ఈ ఏడాదైనా తెల్లబంగారం కాసులు కురిపిస్తుందనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పత్తి పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్�
ఈసారి పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు ప్రతికూల పరిస్థితులతో పూత, కాతపై ప్రభావం చూపి ఆశించిన దిగుబడి రాకపోగా మరోవైపు చేతికొచ్చిన అరకొర పంటకు ‘మద్దతు’ కరువైంది. భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపో�
ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కొన్నాళ్లకే బంద్ చేయడంతో దళారుల చేతిలో రైతులు నిలువునా మోసపోతున్నారు. పండిన పత్తిని నిల్వ చేసుకునే వీలులేక బహిరంగ మార్కెట్లో దళారులకు తక్కువ ధరకు అమ్
దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం జరిగింది. ఎస్సై అభినవ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ రాజబాపు(45) పలిమెల గ్రామం�
జిల్లాలో వానకాలం పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాలు దాటింది. ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఆయా పంటల సాగు జోరందుకున్నది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగం పత్తి
సంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి జిల్లా రైతులు అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం ఆ పంటను సాగు చేసేందుకు రైతులు జడుసుకుంటున్నా రు. ఏవి అసలో.. ఏవి నకిలీవో తెలియక సతమతమవుతున్నారు. చాలామంది రైతులకు గతేడాది నకిలీ విత్తనాల