దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకట�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8865 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. ఇక వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 197�
Preparation for corona vaccination of children | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో పిల్లలకు త్వరలో టీకాలు వేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటన
బీజింగ్: కోవిడ్ నియంత్రణ కోసం చైనా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నది. అయితే చిన్నపిల్లల దుస్తుల్ని డెలివరీ చేస్తున్న సమయంలో కోవిడ్ వ్యాప్తిస్తున్నట్లు గుర్తించారు. హెబేయ్ ప్రావిన్సులో �
రోజుకు 3 లక్షల కేసులు, 4 వేల మరణాలు జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్లో వైరస్ బుసలు టెస్టులు, వ్యాక్సినేషన్లో మందగమనమే కారణం పారిస్, నవంబర్ 11: ఐరోపా దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తున్నది. వరుసగా గత ఆర�
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 461 మంది ప్రాణాలు కోల�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్