హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 301 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిట
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,34,786కు పెరిగాయి. తాజాగా 1,248 మంది బాధితులు డిశ్చార్జి అవగా..
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. కొత్తగా 280 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృత�
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా 1,243 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో రాష
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,125 కొవిడ్ కేసులు | ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,125 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కు పెరిగాయి. తాజాగా 1,356 మంది బాధితులు డి�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారి నుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339గా ఉన్నట్లు కేంద
Covid Vaccination Drive | కొవిడ్ టీకాలు @ 74.38కోట్లు | దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 74కోట్లకుపైగా మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 డోసులు అందజేసినట్లు ప
TS Covid-19 Cases | తెలంగాణ 249 కొత్తగా కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,551కు పెరిగింది. తాజాగా
AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు | గడిచిన 24గంటల్లో ఏపీలో 45,533 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,190 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 1,226 మంది బాధితులు కోలుకోగా.. మరో 11 మంది మృత్యువాతపడ్డారు.
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 315 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,786కు పెరిగింది. తాజాగా 340 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,425 మంది