విద్యానగర్ : కరోనా పేరువినగానే ప్రతి ఒక్కరిలోనూ భయం పుడుతున్నది. మూడేళ్ల క్రితం ప్రళయం సృష్టించిన వైరస్, తాజాగా మరోసారి కమ్ముకొస్తున్నదని తెలిసి భయాందోళన కనిపిస్తున్నది.
కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
ERIS Covid Variant | మొన్నటి వరకు ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల
పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఎరిస్ (EG.5.1)
కరోనా వేరియంట్ బీఎఫ్-7 వైరస్తో భయపడాల్సిన పనిలేదని, కానీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని కరీంనగర్కు చెందిన ప్రముఖ ఫీజిషియన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు పేర్కొన్నారు.
Omicran | ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని
న్యూఢిల్లీ: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఇవాళ ప్రధాని మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. B.1.1.529 వేరి�
coronavirus new variant B.1.1.529 | కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనది కావడం ఇప్పుడు ప్రపం�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, బోత్సువానాలో నమోదు అయిన కరోనా B.1.1.529 వేరియంట్ దడపుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వేరియంట్కు చెందిన కేసులు ఇండియాలో నమోదు కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంద
న్యూఢిల్లీ: B.1.1.529. ఇప్పుడు ఈ కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో తాజాగా ఈ వేరియంట్ను గుర్తించారు. అయితే దీంట్లో అత్యధిక స్థాయిలో మ్యుటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారిం�
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఆందోళనకరమైన కొత్త వేరియంట్ ఏదీ లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా సమాచారం ప్రకారం ప్రమాదకర వైరస్ల