భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 66,159 కరోనా కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553కు, మొత్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 63,309 కరోనా కేసులు, 985 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,73,394కు, మొ�
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 66,191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,95,027క�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేష�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,160 కరోనా కేసులు, 676 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,28,836కు, మొత్తం మర�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 66,836 కరోనా కేసులు, 773 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు, మొత్తం మ
న్యూఢిల్లీ: కరోనా పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా కనిపించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా అధ్యయనం ప్రకారం.. మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం కానుంది. ఇక ప్రపంచ వ్యా�
కెనడా| భారత్లో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారతదేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది.
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మర