హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించార�
మహారాష్ట్రలో కరోనా కేసులు | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 ప�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 14,641 మంది కోలుకున్నారు. 77 మంది ప్రాణాలు కోల్పోయార
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు క�
ఒక్కరోజులో 106 మంది మృతి | ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారినపడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా 2.5 లక్షల పాజిటివ్ కేసులు | దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంద�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.
రెండో దశ వ్యాప్తిలో లక్షణాలు అధికం క్షేత్రస్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం కృషి ఫ్రంట్లైన్ వారియర్గా గర్వపడుతున్నా మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మకారి రాంకిషన్ హైదరాబాద