కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో �
ముంబై: మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. అయితే కొత్త కేసులు, మరణాల నమోదు ఆదివారం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకుపైగా కరోనా కేసులు, 800కుపైగా మరణాలు రికార�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 62,194 కరోనా కేసులు, 853 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,42,736కు, మొత్తం మరణా�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు 50 వేలు దాటింది. గురువారం రికార్డుస్థాయిలో 50,112 కరోనా కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా �
ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,621 కరోనా కేసులు, 567 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,71,022కు, మొత�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న మొత్తం కొవిడ్-19 కేసుల్లో 12 రాష్ట్రాల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక అంతకుముందు రోజు భ�
కరోనా కేసులు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజుల క్రితం రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకుపైగా నమోదవగా, అవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు దిగువనే నమోదయ్
గురువారం కోలుకున్న 5,926 మంది బాధితులు రాష్ట్రంలో 7,646 కేసులు.. 53 మంది మృత్యువాత హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గురువారం ఏకంగా 5,926 మంద
బెంగళూరు: దేశంలో మరో కరోనా కేంద్రంగా కర్ణాటక మారుతున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్�