ముంబై: ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగిపోయి దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఎంతలా వేధిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన షానవజ్ షేక్ అనే ఓ వ్యక్తి తన కారు అమ్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 67,468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,27,827కు, మొత్తం మర�
ఏపీలో కరోనా | ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,716 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,359 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత ఉన్నదని ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే ఇండియాలో అతిపెద్ద ఆక్సిజన్ తయారీదారు ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ మాత్రం అ�
రాంచీ: కరోనా కారణంగా మరో రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది జార్ఖండ్. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెకండ్ వేవ్లో భాగంగా గత ఆదివారం నుంచి దేశంలో గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ �
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 50
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,70,707కు, మరణాల �