న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇక మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే ప�
కరోనాతో ఆరుగురి మృత్యువాత8,746 మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: రాష్ట్రంలో ఆదివారం 43,070 నమూనాలను పరీక్షించగా, 1,097 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహె
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు
ఒకవైపు టీకా.. మరోవైపు నిర్ధారణ పరీక్షలు నగరంలో పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానలకు సన్నాహాలు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేటర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు రోజురోజు
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్ర
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 కేసులుహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిపోతున్నది. శనివారం 62,973 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్గా తేలినట్ట
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 �
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలవరం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.5 లక�
కరోనా | ఇంకా తగ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్-19పై విజయం సాధించలేదు.. కరోనావైరస్ ఇంకా యాక్టివ్గానే ఉంది.. మనల్ని దెబ్బతీస్తూనే ఉంది
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్సకు కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న తాజ్ హోటల్ను మూసివేశారు. మూడు రోజల పాటు హోటల్ను మూసివేస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అక్కడ ఉన్న 76 మంది కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేల�