లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్ల
న్యూఢిల్లీ: దేశంలో జూన్ నాటికి ప్రతి రోజు 2,320 కరోనా మరణాలు నమోదవుతాయని లాన్సెట్ కరోనా కమిషన్ తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కారణాలను గ
కొవిడ్ దవాఖానగా గాంధీ | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగిం�
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చు. కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చు. ఇదీ దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్న మాట. ఇండ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్టనబెట్టుకుంది. గత ఆరు నెలల్లో 24 గంటల్లో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. ఇక కేసుల సంఖ్యల�
93 మందికి కరోనా | మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా స్థానికంగా నిర్వహించిన పండుగకు హాజరైనట్లు అధికారులు తేల్చారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 32.8 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.34 �
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్