తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు �
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 16 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 16,620 కరోన�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,817 క�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
అమరావతి : ఏపీలో వరుసగా ఆరురోజులు వందకుపైగా కేసులు నమోదుకాగా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 74 కేసులు నమోదయ్యాయి. 61 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూర్, నెల్లూర్�