న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 43,071 కేసులు నమోదవగా, నేడు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసు�
న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను పంపింది. కరోనా కేసుల నమోదు అధికంగా ఉన్న కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణి�
తెలంగాణలో కరోనా | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
డెల్టా వేరియంట్| రష్యా రాధాని మాస్కోలో డెల్డా వేరియంట్ కరోనా విజృంభిస్తున్నది. దీంతో వరుసగా రెండో రోజూ తొమ్మిది వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండువారాలుగా ప్రతిరోజు మూడు వేల చొప్�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా పాజిట�
చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పది వేల దిగువకు చేరింది. కరోనా మరణాలు మాత్రం వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. బుధవారం నుంచ
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి క�