తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయం బట్టలు విప్పి తిరుగుతున్నది. పాము తన కుబుసాన్ని వదిలించుకున్నంత సులువుగా వృద్ధ రాజకీయ నాయకులు కండువాలు మారుస
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన మూడు ఎంపీ టికెట్లను కాంగ్రెస్ పార్టీ మాల సామాజికవర్గానికే కట్టబెట్టినట్టయ్యింది.
ప్రస్తుత వ్యాపార రాజకీయ ఎడారిలో ఇసుక కొండల వంటి రాజకీయ నేతలను కాకుండా, ఒయాసిస్ లాంటి మానవీయ నేతలను గుర్తించి కాపాడుకోవడమే ప్రజలకు శ్రీరామరక్ష. అరుదుగానైనా మానవీయ నేతలు ఉన్నారు. నాడు కాంగ్రెస్ కార్పొర�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన ఈ ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జూన్ 2కు వాయిదా వేసింది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకు పోతున్నది. అభ్యర్థుల ఖరారు నుంచి మొదలు ప్రచారపర్వం దాకా మిగతా పార్టీలకు అందనంత స్పీడ్లో ‘కారు’ దూసుకెళ్తున్నది. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా వెనుకబడ్డాయి. ర�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని లోక్సభా పక్ష నేత, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ ఫీజును భారీగా పెంచడం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార�
ఒక పార్టీలో గెలిచినవారు ఎవరైనా మరో పార్టీలోకి వెళ్తే, వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో కులపాలన కొనసాగిస్తున్నదని, అన్ని రకాల పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కల్పిస్తూ బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జా�