మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర�
Jai Ram Ramesh | మహారాష్ట్రలోని అధికార కూటమి ‘మహాయుతి’ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.
PM Cares Fund | పీఎం కేర్ నిధుల విషయంలో పారదర్శకత ఏదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇప్పటి వరకూ ఎన్ని విరాళాలు వచ్చాయో వెల్లడించలేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ నిలదీశారు.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కావాలనే నీరుగార్చుతున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ పథకానికి నిధులను విడుదల చేయకుండా పరోక్షంగా నామరూపాలు లేకుం డా చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
నూతన పార్లమెంట్ నిర్మాణ శైలి దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని వమ్ముచేసిందని కాంగ్రెస్ మండిపడింది. నూతన పార్లమెంట్ను మోదీ మల్టీప్లెక్స్గానో, మోదీ మారియట్గానో పిలవాలని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమ
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
దేశంలో విభజన రాజకీయాలకు ఊపిరి పోసేందుకే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని మోదీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఒకేసారి విడుదల అవుతుందనుకొన్న రాజకీయ పార్టీలు, పరిశీలకుల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల కమిషన్ ఒక్క హిమాచల్కు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస�
టీకా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలని మంగళవారం ఓ సదస్సులో నేను సూచించాను. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్నట్టు తెలియడం సంతోషకరం.-నితిన్ గడ్కరీ, కేంద్రమ�
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల గ్యాప్ అవసరమని ప్రభుత్వ కమిటీ సూచించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పారదర్శకతను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్�
రాష్ట్రాలకు ఉచితంగానే టీకా సరఫరా | రోనా వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.