కాంగ్రెస్ ప్రభుత్వం గౌడన్నల పాలిటశాపంగా మారిందని గౌడజన హక్కుల పోరాట సమితి విమర్శించింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది.
‘ప్రజాపాలన - ప్రగతి బాట’ పేరిట జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తలిగింది.
ప్రజావ్యతిరేకతతో సీఎం రేవంత్రెడ్డికి మతిభ్రమించిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయని సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన
కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 3 లక్షల మంది పెన్షనర్ల ను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్�
‘అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. ఈ మేరకు యాసంగి ధాన్యానికి రూ.500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే వెంటాడుతాం.. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మరోమారు ‘చేయి’చ్చింది. కీలక కమిటీల్లో ఇప్పటికే చోటు దక్కక నారాజ్లో ఉన్న ఆయనకు మళ్లీ షాకిచ్చింది. తాజాగా, ఎన్నికలకు సంబంధించ�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విడుదల చేశారు. రైతు రుణాల మాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వంటి హామీలను అందులో ప్రకటించార�