ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు జహీర్రంజానీపై బీఆర్ఎస్, బీజేపీతోపాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
నస్పూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జడ్పీ సీఈవో కే నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు, కా�
ఆదిబట్ల మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయం నడుస్తున్నది. ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్పై సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు తిరుగుబాటును ప్రకటించారు. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కౌన్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిబట్ల మున్సి పాలిటీ కాంగ్రెస్లో ముసలం రాజుకున్నది. మున్సిపల్ చైర్పర్సన్పై సొంత పార్టీకి చెందిన కౌన్సి లర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది.
Congress councillors | ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ముస్తఫాబాద్ వార్డు
నిర్మల్ పట్టణానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక 27వ వార్డుకు చెందిన అయేషా కౌసర్, 39వ వార్డుకు చెందిన తౌహీద్ ఉద్