పిల్లలు బడికి రావాలి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విలువైన ఆ బోధనా సమయాన్ని విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం మింగేస్�
ఆర్టీఏ కార్యాలయాలు అక్రమార్జనకు నిలయాలుగా మారుతున్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు. సేవలు పొందడానికి వచ్చే వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తే తప్ప.. పనికాకుండా కొంతమంది అధికారులు చక్రం తిప్పుతున్నార�
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావ
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రూ.30లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ పన్నుల రూపంలో నగర ప్రజల నుంచి సేకరించిన నిధులను ఏప్రిల్ నుంచ�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్�