వచ్చే నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. ఈ నేపథ్యంలో లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి సూచించారు. తెలిపా�
లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరో కీలకమైన తీర్పునిచ్చింది. బాధితురాలు, నిందితుడు రాజీ పడినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసు రద్దు కాదని స్పష్టం చేసింది.
రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని కాంట్రాక్టర్లను శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.
నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్ట�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�
ఎమ్మెల్యే గూడెం | అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.