Jagadish Reddy | దేశం కోసం కల్నల్ సంతోశ్ పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆదివారం న�
సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో సల్మాన్ఖాన్ కథానాయకుడిగా నటించబోతున్
భారత్, చైనా సరిహద్దు వివాదంలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు త్యాగం.. చిరస్మరణీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశ సరిహద్దులో ఆయన పోరాటం అజరామరంగా నిలిచిపోతుందని కొనియాడా
మహావీర చక్ర కర్నల్ సంతోష్బాబుకు ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భారత్ టైగర్ బిరుదును ప్రదానం చేసినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ ఈగా దయాకర్గుప్తా తెలిపారు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గల్వాన్ లోయలో వీరమరణం పొందిన మహావీరచక్ర అవార్డు గ్రహీత కర్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషికి రూ.1.25 కోట్ల నగదు అందజేయడానికి సంబంధించి రాష్ట�
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
సూర్యాపేట : దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాస�
Colonel Santosh Babu accorded Mahavir Chakra | దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోశ్ బాబును మహా వీర్ చక్ర పురస్కారంతో కేంద్రం గౌరవించింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన క�
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా పురపాలకశాఖమంత్రి కేటీఆర్ సూర్యాపేటలో సంతోష్ విగ్రహావిష్కరణ దేశానికి గొప్ప సందేశాన్నిచ్చిన సీఎం: మంత్రి జగదీశ్రెడ్డి దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబ
సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతా�
సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భా