వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ
ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకారం అందించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ ఓటర్ల జాబితా �
ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల�
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నామని, అందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరుగనున్న ఓపెన్ సూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇంకా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ఉపయోగపడే ఆపదమిత్ర వలంటీర్ల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించార�
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్లో జర
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా