జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ దవాఖాన (సీహెచ్సీ) వైద్యుల నిర్లక్ష్యంతో బుధవారం సాయం త్రం గర్భస్థ శిశువు మృతి చెందింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ఏ మల్లికార్జున్�
‘పత్తి కొనుగోలు చేయండి మహాప్రభో’ అంటూ ఓ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. సీసీఐ అధికారులు ఎంతకూ కనికరించకపోవడంతో రైతు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి ట్రాక్టర్ను అడ్డుగాపెట్టి నిరసన వ్య�
జనగామలోని చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో నాలుగెకరాల భూమి కొనుగోలులో నిధుల గోల్మాల్ జరిగింది నిజమేనని తేలింది. అదనపు కలెక్టర్ విచారణలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నెల 25న ‘మహిళా సమాఖ్యలో నిధుల గోల్మాల్' శీర్
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనగామ సమీకృత కలెక్టరేట్కు వచ్చిన ఆయన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ పాలకుర్తి మండ�
రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయి రుణ మాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కారు మెడలు వంచుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించా�
దేవరుప్పుల మండలం రాంభోజీగూడెం, గొల్లపల్లి వాగుల నుంచి ఇసుక తరలించొద్దంటూ రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుక తరలింపును వెంటనే ఆపాలని వందలాది మంది వాగు పరీవాహక రైతులు సోమవారం బీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ కలె�