ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.12.05 కోట్లు పెం డింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డిత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళా ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం నేరవర్చేందుకు వైద్యులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రజలకు బూస్టర్ డోసు ఇచ్�
ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్, రాజర్షి షా వేర్వేరుగా అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాలను వారు ఆయా కలెక్టర
ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి సోమవార�
మహా శివరాత్రి పర్వదినానికి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమంలో జరిగే సైకత లింగం దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గురువారం ఆశ్రమంలో ఏర్పాటు చేస్తున్న సైకత లింగాన్ని కలెక్టర్ శరత్ కుమార్ ఆవిష�
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 55 మంది అర్జీదారులు ఫిర్యాదులను అందజేశారు.