పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల
పరిగి : పోడు భూముల పరిష్కారం కోసం గ్రామ, మండల, డివిజన్స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. జిల్లాలో పోడు భూముల పరిష్కారం కోసం వివి�
భూపాలపల్లి : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూ సేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్
పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ �
వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా�
మానవ సంపదను రక్షించుకునేందుకు ఆహార భద్రత చట్టం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిగి : ఆహార కొరతతో మరణాలు సంభవించకుండా అరికట్టేందుకు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర �
ఖిలావరంగల్ : ప్రతి జిన్నింగ్ మిల్లులో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. �
పరిగి : జిల్లా పరిధిలో బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కలు నాటే పనులు త్వరగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాల సేకరణ చే�
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�
వికారాబాద్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి గూగుల్ మీట్ ద్వారా �
పరిగి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో �