ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవా
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
లోక్సభ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్�
పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న భూదాన్పోచంపల్లికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత జౌళిశాఖ కమిషనర్ వర్షిణి, కలెక్టర్ హనుమంతు కే జెండగే �
ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ర�
జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కె.జెండగే చెప్పారు. ఇబ్బందులేవీ లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపులపై స