జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, సొసైటీలు, సంఘాలు, పార్టీల కార్యాలయాల ఆవరణలో అధికారులు, ప్రజ�
గణాంకాలు, ఆర్థిక ప్రణాళిక రంగంలో మహాలనోబిస్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రశాంత చంద్ర మహాలనోబిస్ జయంతిని పురసరించుకుని 19వ గణాంక దినోత్సవ�
సకల సదుపాయాలతో భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వాణితో �
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం�
‘హోలీ హోలీర రంగ హోలీ.. చెమ్మకేళీల హోలీ..’ అంటూ చిన్నా పెద్దా సందడి చేశారు. మానవ జీవితమే సప్తవర్ణాల శోభితమంటూ పరస్ఫరం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగ హోలీని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. ప్రజాప�
జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిషారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు క�
మంచిర్యాల కలెక్టరేట్ సాక్షిగా భారీ మోసం బయటపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ తర్వాత పర్మినెంట్ చేపిస్తామంటూ అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ 40 మంది వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. ఉదయం నుంచే మహిళలు రాఖీలు కొనుగోలు చేసుకుని తమ సోదరుల ఇండ్లక�