గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధాణ స్థాయికి చేరుకుని 19.0 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ �
దిత్వా తుఫాను ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం�
వానాకాలం ముగింపునకు వచ్చింది.. శీతకాలం ప్రవేశిస్తున్నది. చలికాలంలో చల్లని గాలులే కాదు చుట్టూ కాలుష్యమూ ఇబ్బందిపెడుతుంది. ఈ శీతల గాలుల కారణంగా అసాధారణమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాష్ట్రంలో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రుల్లో చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మారిన వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొన్నది. ఉదయం 11, సాయంత్రం 4 గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమో�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో ఏపీలో వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కుర�
ఉమ్మడి పాలమూరు జిల్లాను చలి గజగజ వణికిస్తున్నది. రెండు మూడు రోజులుగా మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి తల్లడిల్లి పోతున�
పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత అమాంతం పెరిగింది. ఉమ్మడి జిల్లా ప్రజలను గజగజా వణికిస్తోంది. దీంతో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు