ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ దాఖలు చేశారంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మాండూస్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలో తుఫాను తీవ్రత అధికంగా ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంఓ అధికారులు జగన్ పర్యటనను ధ్రువీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. అయితే, ఈ సారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యా సంవత్సరం అమలుకానున్నది. వ�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో లవన్న పలువురు ప్రముఖులను కలిసి వేడుకల
అమరావతి : ఏపీ క్యాబినేట్ సమావేశం కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభమయ్యింది . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ
ap cm Jagan Review on cyclone Jawad | ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రకు జవాద్ తుఫాను ముప్పు నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, సీపీఐ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంఖ్యాబలం లేకున్న అద్భుతంగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. గ�
chandrababu naidu comments YSRCP govt | ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. రాష్ట్రానికి రిపేర్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం
Ayyanna’s remarks highly outrageous and unfortunate: MLA Roja | సినీ పెద్దల కోరిక మేరకు ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వ�